ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఫిర్యాదులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

సిద్దిపేట పురపాలక సంఘం కార్యాలయంలో సోమవారం మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 4 దరఖాస్తులలో,బోర్ సమస్య ,టౌన్ ప్లానింగ్ ,దళితబందు ,డబుల్ బెడ్ రూమ్ సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి ,ఐలయ్య, శ్రీకాంత్,అన్వేష్ రెడ్డి,రంజిత్, సతీష్,దేవరాజ్,సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.