ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ

KCR-Modi

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయానికి వచ్చిన సీఎం కేసీఆర్…మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చిస్తున్నారు. ప్రధానితో సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు.