ప్రధాని మోడీ ఇరాన్ పర్యటన ఖరారు
ప్రధాని మోడీ ఇరాన్ పర్యటన కన్ఫామ్ అయ్యింది. ఈనెల 22 న ఇరాన్ వెళ్లనున్న ప్రధాని మోడీ.. మరుసటి రోజు కూడా అక్కడే పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాల పునరుద్దరణ కోసం ప్రధాని ఆ దేశ నేతలతో చర్చించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.