ప్రధాని మోడీ వందేళ్లు చల్లగా ఉండాలి

      *బిజెపి శ్రేణుల రక్తదానం                  తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 17 ::భారత ప్రధాని భరత మాత ముద్దు బిడ్డ శ్రీ నరేంద్ర మోడీ వందేళ్లు తెల్లగా జీవించాలని దేశ ప్రజలకు అనేక సేవలు అందించాలని జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ పేర్కొన్నారు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని శనివారం తూప్రాన్ పట్టణ కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నృసింహ ఫంక్షన్ హాలులో ” రక్తదాన శిబిరం” ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా బీజేవైఎం జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ రక్తదానం లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి తూప్రాన్ మున్సిపల్ అధ్యక్షులు మహేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు సాయి బాబా, కౌన్సిలరు నరసోజి , తాటి విఠల్, గోపి, వెంకట్, తూప్రాన్ బిజెపి అధ్యక్షుడు సిద్దిరాములు,నర్సింహ రెడ్డి, తరుణ్, పోతురాజు శరత్,  తదితరులు పాల్గొన్నారు.
Attachments area