ప్రధాని మోదీతో సుష్మా స్వరాజ్ భేటీ

nlnx0u57భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పఠాన్ కోట్ పై దాడికి సంబంధించి పాకిస్థాన్ తో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చలు జరిగాయి. మరోవైపు పాకిస్థాన్ తో విదేశాంగ కార్యదర్శుల సమావేశానికి పచ్చ జెండా ఉపాలా వద్దా అనే దానిపై చర్చించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ చర్చల్లో విదేశాంగ కార్యదర్శి సుబ్రహ్మణ్యం జయశంకర్ కూడా పాల్గొన్నారు.