ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

సహకార సంఘం డైరెక్టర్ మక్కపల్లి స్వరూప

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూలై  (జనంసాక్షి):- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన  పథకాల ను సద్వినియోగం చేసుకోవాలని
కోఆపరేటివ్ డైరెక్టర్ మక్కపల్లి స్వరూప శ్రీనివాస్ ఈ సందర్భంగా
యాచారం మండల  కేంద్రం లో  విలేకరులతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు ఎంతో మేలు చేస్తున్నాడని ఒకపక్క
కెసిఆర్ 5.లక్షల రైతుభీమా రైతు అన్నదాతల కుటుంబాలకు ధీమా అందిస్తుంది ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని  గ్రామాలకు డైరెక్టర్ తెలిపారు మరియు  కొత్తగా భూమి పాస్ బుక్ లు పొందినవారు ఆ పాస్ బుక్ , రైతు నామినీ ఆధార్ జిరాక్సు, ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అని ఆమె తెలిపారు ఇట్టి దరఖాస్తులు
వెంటనే గ్రామ వ్యవసాయ విస్తరణాధికారి  ఏఈఓ  కి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు

 

తాజావార్తలు