ప్రమాణస్వీకారం చేసిన కర్ణాటక మంత్రి వర్గం

బెంగళూరు, జనంసాక్షి: కర్ణాటక నూతన మంత్రి వర్గం ఇవాళ ప్రమాణ స్వీకారం చేసింది. బెంగళూరులోని రాజ్‌భవన్‌ గవర్నర్‌ భరద్వాజ నూతన మంత్రులచే ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం సిద్దరామయ్య మంత్రివర్గంలో 29 మందికి చోటు లభించింది.