ప్రముఖ రచయిత పీటర్ కొలాకో కన్నుమూత
బెంగళూరు : ప్రముఖ రచయిత పీటర్ కొలాకో (67) బెంగళూరులో కన్నుమూశారు. గుండెపోటుతో నగరంలో ఓ ఆసుపత్రిలోని మృతి చెందారు. బెంగళూరు నగర చరిత్రను తెలుపుతూ ఆయన రచించిన ‘బెంగళూరు-ఎ సెంచరీ ఆఫ్ టేల్స్ ఫ్రవమ్ సిటీ అండ్ కంటోన్మెంట్ పుస్తకం అత్యధిక కాఫీలు అమ్ముడుపోయింది.