ప్రాణ్‌కు దాదాసాహేబ్‌పాల్కే అవార్డ్‌

ముంబై, జనంసాక్షి: బాలీవుడ్‌ నటుడు దాదాసాహెబ్‌ పాలే అవార్డు ప్రకటించారు. ప్రాణ్‌ ప్రతినాయకుడుగా ఎక్కువ చిత్రాలలో నటించారు. పలు చిత్రాలలో క్యారెక్టర్‌ యాక్టర్‌గా కూడా నటించారు. తెలుగులో కొదమసింహం చిత్రంలో ప్రాణ్‌ నటించారు.