ప్రారంభమైన స్థాయీ సంఘాల సమీక్షలు
హైదరాబాద్, జనంసాక్షి: అసెంబ్లీలోని శాసనసభ కమిటీ హాలులో స్థాయీ సంఘాల సమీక్షలు ప్రారంభమయ్యాయి. మానవ వనరుల స్థాయీ సంఘం సమావేశమై విద్యాపద్దులపై సమీక్ష చేపట్టింది. బడ్జెట్ పద్దులపై సమీక్ష నిమిత్తం ప్రభుత్వం 12 స్థాయీ సంఘాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.