ప్రైవేటు బస్సుకు నిప్పు

హైదరాబాద్‌: గాజులరామారం చిత్తారామ ఆలయం వద్ద ఓ ప్రైవేటు బస్సుకు దుండగులు నిప్పు పెట్టారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఆర్పివేస్తున్నారు.