బంగ్లాదేశ్ లో తొక్కిసలాట:23 మంది మృతి

  • 0
    Share

బంగ్లాదేశ్ : పవిత్ర రంజాన్ సందర్భంగా ఓ స్వచ్ఛంద సంస్థ మైమెన్‌సింగ్ పట్టణంలో ఉచితంగా వస్ర్తాల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. దీంతో అక్కడికి ముస్లింలు భారీగా తరలివచ్చారు. భారీగా ముస్లింలు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 23 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.