బతుకమ్మ సంబరాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కొప్పుల నందిని అక్క..

ధర్మపురి (జనం సాక్షి)జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని గంగపుత్ర ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ పండుగ వాతావరణానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ కూతురు నందిని అక్క ఈ వేడుకలకు పాల్గొన వారితో పాటు ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సంగీ సత్యమ్మ, జడ్పిటిసి బత్తిని అరుణ, కౌన్సిలర్లు ఈ వేడుకల్లో పాల్గొని గంగాపుత్ర మహిళలు ఉత్సాహంతో బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు కొప్పుల నందిని అక్క మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో పాల్గొనడం మొదటి సారి అని ఎంతో ఉత్సాహంగా ఆహ్లాదకరంగా ఉందని నందిని అక్క అన్నారు.