బయ్యారంలో తెదేనే నేతల ఆందోళన

ఖమ్మం : బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెదేపా తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి బస్సు యాత్రగా బయ్యారానికి నేతలు చేరుకుని ధర్నా చేపట్టారు. బయ్యారం ఉక్కు -తెలంగాణ హక్కు అంటూ నినాదాలు చేశారు.