బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.

దౌల్తాబాద్ అక్టోబర్ 7, జనం సాక్షి.

దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఇటీవల మరణించిన ముత్యం గారి లింగవ్వ కుటుంబానికి మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముత్యంగారి యాదగిరి, వార్డు సభ్యులు మాశెట్టి నరేష్,జీర్కపల్లి పవన్ కళ్యాణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేంసారం నాగరాజు, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నరసింహ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు సయ్యద్ కలిలుద్దీన్ ముత్యంగారి స్వామి,డాకోళ్ల మహేష్,తలారి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.