బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

భువనగిరి జనం సాక్షి:–
యాదాద్రి జిల్లా బోనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్స్ తెలంగాణ ఉద్యమకారుడు మట్టా సైదులు గౌడ్ మరియు కడమంచి శ్రీశైలం విద్యా కమిటీ చైర్మన్ నాగేల్లి నరసింహ పాస్టరు కొండాపురం ఆంధ్రయ సింగిరెడ్డి పెంటారెడ్డి కళ్యాo శ్రీహరి నిమ్మల వేద నందరం గ్రామంలో భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభo అనిల్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు