బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్త సమావేశంలో పాల్గొన్న

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి.

వీణవంక అక్టోబర్ 13(జ నం సాక్షి )వీణవంక మండలంలోని రెడ్డిపల్లి .శ్రీరాములపేట కొండపాక పోతిరెడ్డిపల్లి. హిమ్మత్ నగర్ గ్రామాలలో బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని శుక్రవారం రోజున మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ వచ్చేనెల నవంబర్ 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అందరం కష్టపడి ఐక్యంగా పనిచేసి బి ఆర్ ఎస్ పార్టీని గెలిపించి మూడవ సారీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కేసీఆర్ కు చేయాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అనంతరం ఆయా గ్రామాల నుండి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బి ఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి .వీణవంక మండల ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి , జడ్పీటీసీ మాడ వనమాల సాధవ రెడ్డి , సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు గంగాడి తిరుపతి రెడ్డి . రెడ్డిపల్లి సర్పంచ్ పోతుల నరసయ్య. ఎంపీటీసీ భూమయ్య సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి , మాజీ సర్పంచ్ సత్తయ్య , మాజీ సింగిల్ విండో చైర్మన్ సంపత్ రెడ్డి , ఇంద్రసేనారెడ్డి ,గ్రామ అధ్యక్షుడు రాజయ్య శ్రీరాములపేట మాజీ సర్పంచ్ బొబ్బల సమ్మిరెడ్డి గ్రామ అధ్యక్షుడు తిరుపతి గౌడ్ , కొండపాక సర్పంచ్ ఆవాల గిరిబాబు ,ఉప సర్పంచ్ రాజ్ కుమార్ గ్రామ అధ్యక్షుడు భూమయ్య , సుధాకర్ , పోతిరెడ్డిపేట గ్రామ సర్పంచ్ సతీష్ ,గ్రామ అధ్యక్షుడు ప్రశాంత్ ,శ్రీనివాస్ ,హిమ్మత్ నగర్ గ్రామ సర్పంచ్ రాధా ఎంపిటిసి నల్ల మమత తిరుపతి రెడ్డి .,గ్రామ ఉపసర్పంచ్ గెల్లు రమేష్ , మేక సమ్మయ్య .భాస్కర్ గారు ఇతరులు పాల్గొన్నారు.