బిసి బంధు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రెడ్యానాయక్

డోర్నకల్/కురవి, సెప్టెంబర్-7, జనం సాక్షి న్యూస్:
కుల వృత్తుల వారికి ఆర్థిక చేయూత పథకం కింద మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని శనివారం బిసి బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉమ్మడి కురవి మండలోని 37 మంది లబ్ధిదారులకు 1లక్ష రూ,లచెక్కులు ఎమ్మెల్యే రెడ్యానాయక్ చేతుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కురవి, సీరోల్ మండల నాయకులు, బిసి కులవృత్తులు సీఎం కెసిఆర్, శాసనసభ్యుడు డిఎస్ రెడ్యానాయక్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు,జిల్లా నాయకులు బజ్జురి పిచ్చిరెడ్డి, పిఎసిఎస్ గుండ్రాతి మడుగు చైర్మన్ గర్లపాటి వెంకట్ రెడ్డి, రాష్ట్ర యూత్ నాయకులు గుగులోత్ రవి నాయక్,మాజీ ఎంపీపీ రామచంద్రయ్య, బిసి సెల్ల్ అధ్యక్షుడు పెద్దబోయిన శ్రీశైలం,సీనియర్ నాయకులు తోట రమేష్, సిరోల్ మండల సర్పంచ్ శ్యామల రంగమ్మ, నూతన్కి నరసింహారావు, ఎంపీఓ రఘుపతి రెడ్డి,సోషల్ మీడియా ఇంచార్జి సూర్య నాయక్,బిఆర్ఎస్ నాయకులు గడిపల్లి రాములు, వాసు రాజు,నాయకులు,అయిలి వీరేందర్ గౌడ్
మోదుగులగూడెం బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు,
సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.