బీఎస్పీ నేతపై కాల్పుల ఘటనలో ఇద్దరి అరెస్టు
న్యూఢీల్లీ : దేశరాజధానిలో బీఎస్పీ నేతపై కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా నిన్న ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ ఘటనలో ఢీల్లీ కోర్టులో లొంగిపోయిన రెండో నిందితున్ని పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. బీఎస్పీ నేత భరద్వాజ్ గత మంగళవారం
ఫామ్హౌన్లో నిందితులు కాల్చిచంపిన విషయం తెలిసిందే.