బీజేపీ అగ్రనేతలకు తృటిలో తప్పిన ప్రమాదం
ఢిల్లీ, బీజేపీ అగ్రనేతలకు తృటిలో ప్రమాదం తప్పింది. సాంకేతిక కారణాలతో చార్టెడ్ఫ్లైట్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో రాజ్నాథ్సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్జైట్లీ, తదితరులు ఉన్నారు. బెంగళూరు ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు వెలుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.