బీజేపీ మండల కార్యవర్గ సమావేశం

బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : బజార్ హత్నూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు బత్తిని సుధాకర్ ఆధ్వర్యంలో మండల కార్యవర్గం సమావేశం నిర్వహించారు సమావేశంలో బత్తిని సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం పార్టీ బలోపేతం కోసం తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాల్సి ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు అజడే కేవల్ సింగ్ ప్రధాన కార్యదర్శి పెరుగు సంతోష సొసైటీ డైరెక్టర్ షేర్ సింగ్ కార్యదర్శి జాడే బలిరాo సొసైటీ డైరెక్టర్ ఆడే సంతోష్ సొసైటీ డైరెక్టర్ లింగన్న సర్పంచ్ ప్రకాష్ కోడి నారాయణ లక్ష్మణ్ ఆత్రం గోపాల్ సర్పంచ్ జంగు శ్రీరామ్ జూగాది రావు రమేష్ ఇంద్రజిత్ నరేష్ గండ్ల శ్రీనివాస్ బొమ్మడి శంకర్ తదితరులు పాల్గొన్నారు