బీహార్ నాలుగు ర్యాలీలో ప్రసంగించనున్న మోడీ.

dk9n60zsప్రధాని నరేంద్రమోడీ ఈ రోజంతా బీహార్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మొత్తం నాలుగు బహిరంగ సభల్లో ప్రధాని ప్రసంగించనున్నారు. ముందుగా ముంగేర్ ప్రచార సభలో పాల్గొననున్న ప్రధాని.. అనంతరం సమస్తీపూర్, బెగూసరాయ్, నవాదా బహిరంగ సభలకు హాజరుకానున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో బీహార్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.