బోథ్ లో ప్రారంభమయిన పత్తి కొనుగోళ్లు

 బోథ్ (జనంసాక్షి) బోథ్ మండలంలో పత్తి కొనుగోలు శుక్రవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక స్వప్న, సాయి దత్త, సాయి బాబా జిన్నింగ్ ఫ్యాక్టరీలలో లాంచనంగా యజమానులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ కొనుగోళ్ల కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ భోజన్న, ఎంపీపీ తుల శ్రీనివాస్ ఎస్సై కేంద్రీ రవీందర్, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.