బ్రిటన్ టూర్‌కు బయల్దేరిన మోడీ

modiప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటనకు బయల్దేరారు. బ్రిటన్ తో పాటూ టర్కీలో మూడు రోజుల పాటు ప్రధాని పర్యటించనున్నారు. బ్రిటన్ ప్రధాని కామెరూన్ తో చర్చలు జరుపనున్నారు. బ్రిటన్ పార్లమెంట్ తో పాటు ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. 15 రంగాల్లో ఎఫ్ డీఐలకు వెసులుబాటు కల్పించడంతో ప్రధాని విదేశీ పర్యటన మరింత ఆసక్తికరంగా మారింది.