భద్రాచలానికి చేరుకున్న సీఎం కేసీఆర్…

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలానికి చేరుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా శనివారం సీతారాములకు ఆయన పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.