భద్రాద్రిలో పోటెత్తిన భక్తులు

ఖమ్మం: శ్రీరామ నవమి సందర్భంగా శుక్రవారం  భద్రాద్రికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. కిలోమీటర్ల దూరం వరకు భక్తులు బారులు తీరారు. రామనామ స్మరణతో మిథిలా ప్రాంగణం మార్మోగుతుంది.