భారత్ జోడో యాత్రకి బయలుదేరిన పల్లెర్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు

ఆత్మకూర్ (ఎం) నవంబర్ 1 (జనంసాక్షి) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకి ఆత్మకూరు జడ్పీటీసీ కొడిత్యాల నరేందర్ గుప్తా ఆధ్వర్యంలో పల్లెర్ల గ్రామం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రాహుల్ యాత్రకి బయలుదేరారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ పెద్దగాని వెంకన్న మాజీ వార్డు మెంబర్లు మల్లేష్ మచ్చగిరి యూత్ అధ్యక్షుడు రవి నాయకులు సాయిని వెంకన్న ఎల్లయ్య సహదేవుడు సంజీవ సతీష్ యాదగిరి భిక్షపతి రమేష్ నరేష్ మోత్కూర్ నవీన్ గోపినాధ్ రాజు జావిద్ మల్లేశ్ నవీన్ సురేష్ నగేష్ తదితరులు పాల్గొన్నారు