భువనగిరి పట్టణ కేంద్రంలోని 8వ వార్డ్ లో సీతనగర్, జంఖన్న గూడెంలో ఇంటింటీ ప్రచారం

భువనగిరి, జనంసాక్షి ,ఆర్.సీ న్యూస్ ;

భువనగిరి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ళ శేఖర్ రెడ్డి గెలుపు కొరకు ఇంటి ఇంటికి తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేయాలి. అన్ని అభ్యర్థిస్తూన్న కౌన్సిలర్ పంగ రెక్క స్వామి బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరిస్తూ ఈ సారి కూడా బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు ఇట్టబోయినసబిత గోపాల్ , ఇట్టబోయిన పావని,సుదర్శన్, శివ నారాయణ,సత్యనారాయణ మహిళలు వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.