భూసేకరణ బిల్లుపై అఖిలపక్ష భేటీ

న్యూఢీల్లీ : భూసేకరణ బిల్లుపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ఢీల్లీలో ప్రారంభమైంది. ఈ భేటీలో తెదేపా తరపున ఎంపీ నామా నాగేశ్వవరావు హాజరయ్యారు.