భూ సమస్యల దరఖాస్తుల స్వీకరణ

చిలుకూరు: మండలంలోని ఆచార్యుల గూడెం గ్రామంలో రెవెన్యూ సదస్సులో రైతుల నుంచి వారి భూ సమస్యల దరఖాస్తులను తీసుకున్నట్లు మండల తహశీల్దార్‌ ఎన్‌ సూర్య నారాయణ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారి భూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు శ్రీకాంత్‌రెడ్డి, జయమ్మ, వీఆర్‌వో శంకర్‌లు
ల్గొన్నారు.