భోపాల్‌లో దారుణం

మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో దారుణం జరిగింది. ఎంపీ నగర్‌లో కదులుతున్న బస్సులో ఓ మహిళపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిర్భయ తరహాలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.