మధ్యాహ్నం రాష్ట్రపతితో భేటీ కానున్న గవర్నర్

ఢిల్లీ:ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్రపతితో గవర్నర్ నరసింహన్ భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో గవర్నర్ భేటీ కానున్నారు. రేపు మధ్యాహ్నం 12.30 ప్రధాని నరేంద్ర మోడీ తో గవర్నర్ భేటీ కానున్నట్లు సమాచారం.