మహాత్ముడికి ప్రణబ్‌ నివాళి

f8tw5p2gజాతిపిత మహాత్మాగాంధీ 146వ జయంతి సందర్భంగా దేశంయావత్తూ ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. ఢిల్లీలోని రాజ్‌ ఘాట్‌ వద్ద పలువురు ప్రముఖులు అంజలి ఘటించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ బాపూకు నివాళి అర్పించారు. మహాత్ముని సేవలను స్మరించుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా రాజ్‌ ఘాట్‌లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.