మహిళపై సెక్యూరిటీగార్డుల సామూహిక అత్యాచారం

474747బెంగుళూరు : నగరంలో మరొక సామూహిక అత్యాచారం జరిగింది. ఒక టెన్నిస్‌ క్లబ్‌లో 30 ఏళ్ల మహిళపై ఇద్దరు సెక్యూరిటీ గార్డులు అత్యాచారం చేశారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కబన్‌ పార్క్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.