మార్కండేయ అంత్య క్రియలో పాల్గొన్న ఆర్ఎంపీ, పి.ఎం.పి మండల అధ్యక్షులు నార్లపురం ఐలయ్య

జనం సాక్షి,చెన్నారావుపేట

మండలం లోని జల్లి గ్రామానికి చెందిన సీనియర్ ఆర్ఎంపీ వైద్యులు, మండల గౌరవ అధ్యక్షులు ఇరుకుల మార్కండేయ అంత్యక్రియలు జల్లి గ్రామంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.చెన్నారావుపేట ఆర్ఎంపీ,పి.ఎం.పి మండల అధ్యక్షుడు నార్లపురం ఐలయ్య నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మండల లోనే పలు గ్రామాల నుండి అత్యధిక ఆర్ఎంపీ మిత్రులు పాల్గొన్నారు.నర్సంపేట ఆర్ఎంపి పి.ఎం.పి డివిజన్ కోశాధికారి జన్ను నరేష్, సీనియర్ వైద్యులు హుస్సేన్, మండల ఉపాధ్యక్షులు జగన్, పాపయ్య పేట గ్రామానికి చెందిన కత్తి స్వామి,రాజకుమార్, వెంకన్న, యాకయ్య, షర్ఫుద్దీన్, రఫీ, యాకూబ్ పాషా, మెరుగు శ్రీనివాస్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.