మాలల ఐక్యవేదిక సమితి గ్రామ కమిటీలు వేస్తున్న: మండల అధ్యక్షుడు

మాలల ఐక్యవేదిక సమితి గ్రామ కమిటీలు వేస్తున్న: మండల అధ్యక్షుడు

ధర్మపురి నవంబర్5(జనం సాక్షి న్యూస్)తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొల్లం మల్లేశం, ఆదేశాలతో ధర్మపురి మండల అధ్యక్షుడు అనంతుల లక్ష్మణ్, తో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొన్న
కాళ్ళ సత్తయ్య, దాసరి విజయ్,జంజిరికాని శ్రీనివాస్, కడారి రాజేష్, కాళ్ల లచ్చన్న,రవి మ్యాన విద్యసాగర్, బోనాల రాజన్న వీరి సమక్షంలో ఎన్నుకున్నారు మాలల ఐక్యవేదిక సమితి రాయపట్నం గ్రామ అధ్యక్షుడు పడిదం రాయమల్లు ఉపాధ్యక్షుడు బాలమల్లు ప్రధాన కార్యదర్శి బొజ్జ మల్లన్న,సంయుక్త కార్యదర్శి నాస శంకరయ్య,ప్రచార కార్యదర్శి నాస అనిల్ కుమార్, కోశాధికారి నాస సురేష్,తదనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ,మాలల అస్థిత్వం, ఆత్మగౌరవం,హక్కులు,సాధికారత కోసం పని చేస్తుందని, ధర్మపురి మండల ధ్యక్షుడు అనంతుల లక్ష్మణ్ సూచిస్తూ, రాయపట్నం మాల కులస్తులకు,అర్హులకు ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ను అందిపుచ్చుకోవాలని సభను ఉద్దేశించి ఆయన అన్నారు.
ఈ సమావేశంలో సమితి ప్రతినిధులు బొజ్జే శంకరయ్య, పల్లె పోచయ్య, నాస బాబు, బేర రాజయ్య, కండ్లే భూమయ్య, నాస స్వామి, బొజ్జ మల్లేశం, నాస సుధాకర్ మరియు కుల నాయకులు తదితరులు పాల్గొన్నారు.