ముగిసిన విజయసాయిరెడ్డి విచారణ
న్యూఢిల్లీ : ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విజయసాయిరెడ్డి విచారణ ముగిసింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఈడీ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు విజయసాయిరెడ్డి సమాధానమిచ్చారు.
న్యూఢిల్లీ : ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విజయసాయిరెడ్డి విచారణ ముగిసింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఈడీ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు విజయసాయిరెడ్డి సమాధానమిచ్చారు.