ముదస్తు ఎన్నికలు రావొచ్చు : మాయావతి

లక్నో : దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా లోక్‌సభకు ముందస్తుగా ఎన్నికలు రావొచ్చని మాయావతి జోస్యం చెప్పారు.బధవారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమే మాట్లాడుతూ యూపీఏ పాలనలో పెరుగుతున్న అవినీతి ,ద్రవ్యోల్బనాలు, నిరుద్యోగ సమస్య ల వల్ల ప్రజలు అసంతృప్తి గా ఉన్నారని అన్నారు.రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని కార్యకర్తలు ఎన్నికలకు సిద్దంగా ఉండాలని ఆమె సూచించారు.