మునుగోడు ఎన్నికల ఇన్ ఛార్జ్ లకు ట్రీట్ ఇచ్చిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారు

గడిచిన మునుగోడు ఉపఎన్నికల్లో పార్టీ కోసం అహర్నిశలు పని చేసినా ఎన్నికల ఇన్ ఛార్జ్ లకు పిసిసి చీఫ్ మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు మధ్యాహ్నం ట్రీట్ ఇవ్వడం జరిగింది.అందులో భాగంగా మునుగోడు ఎన్నికల ఇంచార్జ్ ధారూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు.పార్టీ కోసం పనిచేసిన నాయకులకు తప్పక గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు.ఈ సందర్బంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది