మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన బొల్లేపల్లి కృష్ణ

స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్18,( జనం సాక్షి ) :
ధర్మసాగర్ మండలం మూప్పరం గ్రామంలో  పాశ వైన బాబు (55) అనారోగ్యం తో మృతి చెందగా విషయం తెలిసిన ఎస్ఎస్ కె సొసైటీ ఛైర్మెన్ డాక్టర్ బొల్లేపల్లి కృష్ణ  మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించివారికుటుంబానికి ప్రగాఢ  సానుభూ తి తెలిపి కుటుంబానికి 3 వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు.ఈ కార్యక్రమంలో బొల్లేపల్లి కృష్ణతోపాటు వార్డ్ సభ్యుడు ఓరిని సతీష్, మండ ల నాయకలు అప్పని సంపత్,కాంగ్రెస్ ఉపాధ్యక్షు డు పూజారి సురేష్,కోతిఅశోక్,కందుకూరి రత్నం, కందుకూరి వెంకటస్వామి,చిట్యాల రవి, కందుకూ రి రవి,గొర్రె జగన్నాథం,సిద్దంకి రాజు,సిద్దంకిసాయి లు,సిద్దంకి రాజయ్య,గుర్రాల ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు