మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం( జనంసాక్షి) న్యూస్ 09/10/22//
టైటిల్;  మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
ఫోటో రైట్ అప్05 ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న పడాల శ్రీనివాస్
తుర్కపల్లి మండలం నాగాయపల్లి గ్రామానికి చెందిన హనుమంతు నాయక్ ఇటీవల మరణించడంతో వారి కుటుంబానికి ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బిజెపి రాష్ట్ర నాయకుడు పడాల శ్రీనివాస్ ఆదివారం 5000రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
Attachments area