మృతుని కుటుంబానికి ఆర్ధిక సహాయం

వనపర్తి బ్యూరో అక్టోబర్07 (జనంసాక్షి)
వనపర్తి జిల్లా కేంద్రంలోని 10వ వార్డు లో గుజ్జుల బాలస్వామి శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్ రెడ్డి గారు మృతికి సంతాపం తెలిపారు . స్థానిక నాయకులతో మృతుని కుటుంబం కు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు