మృతుని కుటుంబానికి 5వేల ఆర్థిక సహాయం. ఆర్బిఎల్ యజమాని కాంగ్రెస్ పార్టీ నేత శ్రీనివాస్ రెడ్డి.

మృతుని కుటుంబానికి 5వేల ఆర్థిక సహాయం. ఆర్బిఎల్ యజమాని కాంగ్రెస్ పార్టీ నేత శ్రీనివాస్ రెడ్డి.

యాలాల అక్టోబర్ 14(జనంసాక్షి) మృతుని కుటుంబానికి ఆర్బిఎల్ యజమాని కాంగ్రెస్ పార్టీ నేత బుయ్యని శ్రీనివాస్ రెడ్డి 5వేల ఆర్థిక సహాయం అందజేశారు.శనివారం యాలాల్ మండలంలోని బెన్నూర్ గ్రామంలో జోగి సాయప్ప మృతి చెందిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా ఆర్బిఎల్ యజమాని కాంగ్రెస్ పార్టీ నేత బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా అంత్యక్రియల కోసం రూ 5వేల ఆర్థిక సహాయం అందజేశారు. దీంతో కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు