మృతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించిన బి ఆర్ ఎస్ యువ నాయకులు గట్టు నిఖిల్.

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం (జనం సాక్షి) న్యూస్
తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో గుండెపోటుతో మరణించిన యాట గోవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించి 50కిలోల బియ్యంతో పాటు సరుకులని అలాగే జేరిపోతుల బాలనర్సింహ అమ్మ మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి 50kg ల బియ్యాన్ని మరియు చిన్న లక్ష్మాపూర్ గ్రామంలో ఒర్సు కనకయ్య గారి పెద్ద కుమార్తె మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన బి ఆర్ ఎస్ యువనేత గట్టు తేజస్వి నిఖిల్ .

ఈ కార్యక్రమంలో BRS మండల ఉపాధ్యక్షులు పనగట్ల రాజనర్సయ్య, చిన్న లక్ష్మాపూర్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాదాపూర్ ఉపసర్పంచ్ సీత రాజు, AMC డైరెక్టర్ భూసాని వెంకటేష్, ఆలేరు నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షుడు పనగట్ల లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి మహాదేవుని భాను, సోషల్ మీడియా కన్వీనర్ జూకంటి శ్రీకాంత్, BRS సీనియర్ నాయకులు మహాదేవుని బాలలింగం, కోడూరి ఆంజనేయులు, శిలుగురి బాలయ్య, పనగట్ల సుభాష్, అర్ శ్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు.