మెదక్ డీఆర్సీ సమావేశం రసాభాస
మెదక్ : సంగారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించిన డీఆర్సీ సమావేశం రసాభాసగా మారింది. వివిధ పథకాల కేటాయింపుపై ఎమ్మెల్యే ముత్యంరెడ్డి ,ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రుల సమక్షంలోనే నేతల పరస్పర దూషణలకు దిగారు.