మైక్రోసాప్టే అత్యంత ఆకర్షణీయం
న్యూఢిల్లీ : భారత్లో ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయ కంపెనీగా ఈ ఏడాది కూడా మైక్రోసాప్ట్ ఇండియానే నిలిచిందని మానవ వనరుల సర్వీసులందజేసే సంస్థ ,ర్యాడ్స్టడ్ సర్వేలో తేలింది. ఈ ఘనత సాధించడం ఈ కంపేనీకి ఇది వరుసగా మూడోసారని ఈసంస్థ పేర్కొంది.