మైనర్‌పై అత్యాచారయత్నం: ఇద్దరు అరెస్ట్

కర్ణాటక: రాష్ట్రంలోని బంగార్‌పేట్ ప్రభుత్వ బాలికల వసతిగృహంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ముగ్గురు యువకులు మైనర్‌పై అత్యాచారయత్నం చేశారు. అత్యాచారానికి యత్నంచిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై బంగార్‌పేట పోలీసులు వసతిగృహం వార్డెన్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.