మోదీ గురువు దయానందగిరి కన్నుమూత

స్వామి దయానంద గిరి రిషికేశ్‌లో తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం క్షీణించడంతో ఆసుపత్రి నుంచి రిషికేశ్‌లోని ఆశ్రమానికి దయానంద గిరిని తరలించారు. ఇటివలే గురువైన దయానంద గిరిని ప్రధాని నరేంద్ర మోడీ కలిసారు.