మోదీ గురువు దయానందగిరి కన్నుమూత
స్వామి దయానంద గిరి రిషికేశ్లో తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం క్షీణించడంతో ఆసుపత్రి నుంచి రిషికేశ్లోని ఆశ్రమానికి దయానంద గిరిని తరలించారు. ఇటివలే గురువైన దయానంద గిరిని ప్రధాని నరేంద్ర మోడీ కలిసారు.
స్వామి దయానంద గిరి రిషికేశ్లో తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం క్షీణించడంతో ఆసుపత్రి నుంచి రిషికేశ్లోని ఆశ్రమానికి దయానంద గిరిని తరలించారు. ఇటివలే గురువైన దయానంద గిరిని ప్రధాని నరేంద్ర మోడీ కలిసారు.