యాదగిరిగుట్ట కు బస్సు పునరుద్ధరణ పోల్కంపల్లి ఎంపీటీసీ చెరుకూరి మంగ రవీందర్

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,( జనంసాక్షి):-
తెలంగాణలో మహా పుణ్యక్షేత్రం యదాద్రి నృసింహ స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడానికి ఆర్ టి సి బస్సు సౌకర్యం ఉపయోగించుకోవాలని పోల్కంపల్లి ఎంపీటీసీ చెరుకూరి మంగ రవీందర్ తెలిపారు.కరోనా నుంచి నేటి వరకు బస్సు నిలిపివేశారు.భక్తుల సౌకర్యార్థం పోల్కంపల్లి ఎంపీటీసీ ఆర్ టి సి అధికారులను కలిసి విన్నవించడం తో ,స్థానిక శాసన సభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహకారంతో  నుంచి యాదగిరి గుట్టకు బస్సును పునరుద్ధరించారు.కావున భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్పందించి బస్సు వేసిన ఆర్ టి సి అధికారుల కు ధన్యవాదాలు తెలిపారు
Attachments area