యాదయ్య కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): కొండారెడ్డిపల్లిలో ఆర్మీజవాను యాదయ్య కుటుంబాన్ని తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు.